ఎయిర్ పోర్టులో ఎర్రచందనం పట్టివేత

ఎయిర్ పోర్టులో ఎర్రచందనం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎర్రచందనం పట్టుకున్నారు CISF అధికారులు. 5.7 కిలోల ఎర్రచందనం బ్యాగ్ లో తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు స్కానింగ్ చేశారు. విషయం బయటపడటంతో బ్యాగు తీసుకొస్తున్న కామత్ హిల్స్ మాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఇతడు సుడాన్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

ప్రియుడి ఇంటి ముందు యువతి మౌన పోరాటం

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం