రిపబ్లిక్ డే అల్లర్ల కేసు : మరో ఇద్దరు అరెస్ట్

రిపబ్లిక్ డే అల్లర్ల కేసు : మరో ఇద్దరు అరెస్ట్

రిపబ్లిక్ డే అల్లర్లకు సంబంధించి మరో ఇద్దరు కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. వీరిని జమ్మూకశ్మీర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఇదే ఇష్యూలో ఇప్పటికే పంజాబ్ యాక్టర్ దీప్ సిద్ధూను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 150కి పైగా మందిని అరెస్ట్ చేశారు.