Rohit Sharma : సెంచరీ బాదిన రోహిత్

Rohit Sharma : సెంచరీ బాదిన రోహిత్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌‌‌‌ తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. 83 బంతుల్లో రోహిత్ సెంచరీ సాధించాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో మొత్తం  9   ఫోర్లు, 6  సిక్సులున్నాయి.  రోహిత్ కు ఇది వన్డేల్లో 30 సెంచరీ కావడం విశేషం.మరో ఓపెనర్  శుభ్‌మన్ గిల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 25  ఓవర్లకు గానూ 206  పరుగులు చేసింది.  రోహిత్ (101 ), గిల్ (98)  పరుగులతో క్రీజులో ఉన్నారు.