ఆర్టీసీ జేఏసీ రేపు(మంగళవారం) తలపెట్టిన నిరాహార దీక్షను వాయిదా వేసుకుంది. మంగళవారం హైకోర్టులో విచారణ ఉన్నందున నిరాహార దీక్ష వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ చట్ట విరుద్ధమన్న ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. రేపు రాత్రికి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో గాయపడిన మహిళలను గవర్నర్ తమిళి సై దగ్గరకు తీసుకెళ్తామని… గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని చెప్పారు అశ్వత్థామరెడ్డి.
ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్ష వాయిదా
- తెలంగాణం
- November 12, 2019
లేటెస్ట్
- కలెక్టర్ పర్యవేక్షణలో హోం ఓటింగ్
- రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత
- మావోయిస్ట్ నేత నర్సన్న అంత్యక్రియలు పూర్తి
- లక్ష్మీ కటాక్షం మూవీ మే 10న విడుదల
- రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ అర్వింద్ : జీవన్ రెడ్డి
- భద్రాద్రిలో గాలివాన బీభత్సం
- ఫేక్ డాక్యుమెంట్స్ తో మోసగించిన దంపతుల అరెస్ట్
- కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు
- వాహన తనిఖీల్లో నగదు పట్టివేత
- కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడాలి : అనిల్ కుమార్ యాదవ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు