వికారాబాద్: తాండూరులో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు RWS ఉద్యోగులు అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. EE శ్రీనివాస్, వర్క్ఇన్సిపెక్టర్ మహేందర్ లు మిషన్ భగీరథ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశారు. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఈ మంగళవారం రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా.. ACB అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మిషన్ భగీరథ బిల్లులు మంజూరుకు 30 వేలు లంచం..
- తెలంగాణం
- August 21, 2019
లేటెస్ట్
- కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు
- గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
- V6 DIGITAL 17.05.2024 EVENING EDITION
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!