ముంబై: వన్డే క్రికెట్ ఎక్కువగా బ్యాటర్లకు అనుకూలంగా ఉందని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. దీంతో బ్యాట్, బాల్కు మధ్య బ్యాలెన్స్ను మరోసారి పరిశీలించాలని కోరాడు. ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని టెస్ట్లను కూడా అన్ని రకాల పిచ్లపై ఆడించాలని చెప్పాడు. ‘టీ20లు చాలా ఫాస్ట్గా ముగిసిపోతున్నాయి. అయితే ఇప్పుడున్న మూడు ఫార్మాట్లు చాలా భిన్నంగా ఉంటాయని నేను భావిస్తున్నా. కానీ వన్డే ఫార్మాట్ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. బ్యాట్కు, బాల్కు మధ్య సరైన బ్యాలెన్స్ లేదు. ప్రస్తుత టైమ్లో బ్యాటర్కు ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి బౌలర్కు కొన్ని ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. రెండు ఎండ్ల నుంచి కొత్త బాల్స్ వాడటం, ఫీల్డింగ్ పరిమితుల వల్ల బ్యాటర్కు ఎక్కడా లేని స్వేచ్ఛ లభిస్తున్నది. బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.
వన్డే క్రికెట్ ఎక్కువగా బ్యాటర్లకు అనుకూలం
- ఆట
- April 22, 2023
లేటెస్ట్
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు