న్యూఢిల్లీ : కన్జూమర్ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్హోలీ సేల్ను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్స్, వేరబుల్స్, శామ్సంగ్ టీవీలు, ఇతర డిజిటల్యాక్సెసరీలపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఆఫర్లు శామ్సంగ్ వెబ్సైట్, శామ్సంగ్ షాప్ యాప్, శామ్సంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.
ప్రముఖ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్లపై కస్టమర్లు గరిష్టంగా 22.5 శాతం క్యాష్బ్యాక్ (గరిష్టంగా రూ.25,000 వరకు) పొందుతారు. ఈ సేల్ ఈ నెల 26న ముగుస్తుంది. గెలాక్సీ సిరీస్ ఫోన్లపై 60 శాతం వరకు, ల్యాప్టాప్లపై 45 శాతం తగ్గింపు ఇస్తామని కంపెనీ ప్రకటించింది. టీవీ కొంటే పాత టీవీని ఎక్స్ఛేంజ్చేసుకోవచ్చు.