మంత్రి వివేక్‌ వెంకటస్వామికి అభినందనలు తెలిపిన మాలమహానాడు నాయకులు

మంత్రి వివేక్‌ వెంకటస్వామికి అభినందనలు తెలిపిన మాలమహానాడు నాయకులు

సత్తుపల్లి, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సత్తుపల్లి మాల మహానాడు నాయకులు ఆయనను కలిసి అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పిల్లి సురేశ్, బీవీ రామారావు, కోపల్లి రత్తయ్య, డాక్టర్ సురేశ్ రామాల, పిల్లి వెంకటేశ్వర్లు, కటుకూరి కృష్ణ, పప్పుల లక్ష్మీ నారాయణ, కందుల గురవయ్య, రామకృష్ణ, బల్లెం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.