![సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి : సత్యనారాయణ రావు](https://static.v6velugu.com/uploads/2024/02/satyanarayana-rao-urged-success-of-bjp-victory-march-on-february-26_VNJdvsuDMb.jpg)
జగిత్యాల టౌన్, వెలుగు: నియోజకవర్గంలో ఈనెల 26న జరగనున్న బీజేపీ విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు కోరారు. గత పది సంవత్సరాలుగా మోదీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.
కార్యక్రమానికి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్యఅతిథిగా రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్స్ వెంకటరమణి, సదాశివ్, మదన్ మోహన్, సత్యనారాయణ, గోపాల్, తిరుపతి