హైదరాబాద్, వెలుగు : కొవిడ్పై మెరుగైన పరిశోధనలను స్పీడ్గా నిర్వహించేందుకు సీసీఎంబీకి ఎస్బీఐ ఆర్థిక సాయం అందించింది. ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా రూ. 9.94 కోట్ల చెక్కును సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కుమార్ కు ఇచ్చారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జీనోమ్ గైడెడ్ పాండమిక్ ప్రివెన్షన్ బలోపేతానికి సీఎస్ఆర్ నిధులతో ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంజూరు చేసినట్లు తెలిపారు. కరోనా నియంత్రణపై ఆధునిక విధానాల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్బీఐ డీఎండీ ఓపీ మిశ్రా, డీఎండీ విశ్వనాథన్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ మంజుల కళ్యాణ సుందరం, ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.
సీసీఎంబీకి రూ. 9.94 కోట్ల సాయం
- హైదరాబాద్
- December 29, 2021
లేటెస్ట్
- ఆ పాటను కీరవాణికి ఇవ్వొద్దంటూ .. తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ సీఎంకు లేఖ
- Astrology: రోహిణి కార్తెలో ఈ మొక్కలు నాటితే.. సంపద పెరుగుతుందట..
- ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం..
- కరోనాతో అనాథలుగా మారిన... పిల్లల సంక్షేమానికి రూ.430 కోట్లు : తమిళనాడు ప్రభుత్వం
- Manchu Vishnu: అసత్య ప్రచారాలు ఆపండి..హేమ ఇమేజ్ను దెబ్బ తీయడం అన్యాయం: మంచు విష్ణు ట్వీట్
- T20 World Cup 2024: జట్టులో విభేదాలు.. వైస్ కెప్టెన్ లేకుండానే ప్రపంచకప్కు పాకిస్థాన్
- రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో చీకటి ఒప్పందం..ఏలేటి మహేశ్వర్రెడ్డి
- భారతీయ వ్యోమగాములకు నాసా శిక్షణ
- నేనొక ఏలియన్ను..త్వరలో ఎవిడెన్స్ చూసిస్తాను: ఎలాన్ మస్క్
- రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 22మంది సజీవదహనం
Most Read News
- T20 World Cup 2024: నాయకుడిగా బాబర్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్
- తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..
- జూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
- షుగర్ పేషంట్స్ మామిడి పండు కూడా తినొచ్చట... ఎలాగో తెలుసా....
- మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
- SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ఫైనల్లో సన్రైజర్స్
- విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!