ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డాటా ట్రాన్స్ లేటర్, మేనేజర్ విభాగాల్లో మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి మే 16 నుంచి అప్లై చేసుకోవాలి. జూన్ 2 చివరి తేది. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగులైన అభ్యర్థులు రూ.125, జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 750 ఫీజు చెల్లించాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూల ద్వారా జాబ్ ఇస్తారు.
SBI లో 19 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- దేశం
- May 17, 2019
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!