రాష్ట్రంలో ఆగస్ట్ 3నుంచి స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఆలోపు నాడు – నేడు అభివృద్ధి పథకం కింద జులై నెలాఖరులోగా మొదటి విడతలో 15,715 స్కూళ్లలో మరమత్తు చేసే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు. స్కూల్స్ మరమత్తుల కోసం రూ.456 కోట్ల నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. వీటికి కావాల్సిన సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అధికారులు జాగ్రత్తగా పనులు చేయాలని సూచించారు.
ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్
- ఆంధ్రప్రదేశ్
- May 19, 2020
లేటెస్ట్
- RCB vs CSK: ఒక్క శాతం అవకాశం ఉన్నా ప్లే ఆఫ్స్కు వెళ్లొచ్చు.. కోహ్లీ నమ్మకమే RCBను నిలబెట్టిందా
- భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్
- మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్
- ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం
- Vijay, Anand: విజయ్ డిటెక్టీవ్.. ఆనంద్ విలన్.. దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్
- RCB vs CSK: ప్లే ఆఫ్స్ కు RCB.. అభిమానుల ప్రేమ, కోహ్లీ సంకల్పమే కారణం
- ఆఫ్ఘనిస్థాన్లో భారీ వరదలు.. 68 మంది మృతి
- NBK109 Release date: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్?
- RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్కు రింకూ ఫిదా
- Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం