
న్యూఢిల్లీ: ఎక్స్పర్ట్కమిటీ రిపోర్టుతో తాము ఏకీభవించలేమని, అదానీ–హిండెన్బర్గ్ కేసు దర్యాప్తుకు తమ రూల్స్ అడ్డం కావని సెబీ తాజాగా సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించింది. ఆఫ్షోర్ ఫండ్స్ బెనిఫిషియరీలను గుర్తించడానికి సెబీ రూల్స్ అడ్డొస్తున్నాయని ఎక్స్పర్ట్ కమిటీ అంతకు ముందు సుప్రీం కోర్టుకు తెలిపింది.
తమ విచారణలో అదానీ గ్రూప్రూల్స్ అతిక్రమించినట్లు తేలితే, యాక్షన్ తీసుకుంటామని సెబీ పేర్కొంది. అదానీ షేర్లలో మ్యానిప్యులేషన్ జరగలేదని, రెగ్యులేటరీ ఫెయిల్యూర్ లేదని ఎక్స్పర్ట్ కమిటీ మే నెలలో వెల్లడించింది. మంగళవారం సుప్రీం కోర్టులో విచరణ జరగనుంది.