అమరావతి: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చిత్తూరు, విజయనగరం, కృష్ణా, నెల్లూరు , తూర్పు గోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వ్యాక్సేషన్ నిలిపేశారు. రద్దీని నివారించడానికి మూడు కేటగిరిలుగా చేసి వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. మొదటి విడుత ప్రాధాన్యతగా కరోనా వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారు, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారిని మూడు కేటగిరీలుగా విభజించి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు కేటగిరీల వారికి టోకెన్లు జారీ చేసి.. వ్యాక్సిన్ ఇవ్వాలని.. దీని వల్ల రద్దీ ఆగిపోతుందని భావిస్తున్నారు.
ఏపీలో నిలిచిపోయిన రెండో డోస్ వ్యాక్సినేషన్
- ఆంధ్రప్రదేశ్
- May 10, 2021
లేటెస్ట్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు