కరోనా వల్ల పరీక్ష వాయిదా

కరోనా వల్ల పరీక్ష వాయిదా

హైదరాబాద్‌, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఈ నెల 29న సీడ్‌ ఆఫీసర్స్‌ పోస్టు కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్వహించాల్సిన రాతపరీక్ష వాయిదా పడింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.

For More News..

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు