అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా గురువారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీలం సహాని. సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ప్రభుత్వానికి సర్వీస్ చేయడం తన బాధ్యత అని అన్నారు సహాని. తన మొదటి పోస్టింగ్ కృష్ణాజిల్లా మచిలీపట్నం అని… రాష్ట్రానికి తిరిగి రావడం ఆనందంగా ఉందని అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. అయితే గతంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన సహానీని ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్ మీద రిలీవ్ చేసింది కేంద్రం. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన సహానీని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందించారు.
ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని
- ఆంధ్రప్రదేశ్
- November 14, 2019
లేటెస్ట్
- బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి
- Puri,Teja: Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
- కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
- జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!