ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్..సీజ్ చేసిన అధికారులు

ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్..సీజ్ చేసిన అధికారులు

జోగులాంబ గద్వాల జిల్లాలో  ప్రభుత్వ స్థలంలో నిర్మించారంటూ పెట్రోల్ బంకు ను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. గద్వాల మండలం సంగాల గ్రామ శివారులో నిర్మించిన  పెట్రోల్ బంక్ ను పరిశీలించిన అధికారులు  బంక్ ప్రహరీ గోడను కూల్చేసారు . పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు అధికారులు.