ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె గోపిచంద్ అకాడమీలో మూడు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. రోజు రోజుకీ పర్యావరణం క్షీణిస్తుందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటిన సింధు… మరో ముగ్గురు ప్రముఖులకు కూడా ఆమె ఛాలెంజ్ విసిరారు. వారిలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు.
సానియా,అక్షయ్,కోహ్లీకి సింధు గ్రీన్ ఛాలెంజ్
- ఆట
- November 2, 2019
లేటెస్ట్
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?