ఈస్ట్ లండన్ (సౌతాఫ్రికా): స్మృతి మంధాన (51 బాల్స్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 74 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బాల్స్లో 8 ఫోర్లతో 56 నాటౌట్) మెరుపు ఫిఫ్టీలతో సత్తా చాటడంతో టీ20 ట్రై సిరీస్లో ఇండియా విమెన్స్ టీమ్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్లో 56 రన్స్ తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 167/2 స్కోరు చేసింది. స్మృతి, హర్మన్ మూడో వికెట్కు 70 బాల్స్లోనే 115 రన్స్ జోడించారు. తర్వాత ఛేజింగ్లో విండీస్ ఓవర్లన్నీ ఆడి 111/4 స్కోరు మాత్రమే చేసింది. షెమైన్ కాంబెల్లే (47) టాప్ స్కోరర్. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మకు రెండు వికెట్లు దక్కాయి. మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది.
మెరిసిన మంధాన, హర్మన్
- ఆట
- January 25, 2023
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు