చెన్నై: దక్షిణ భారతదేశంలో మొదటి హైస్పీడ్ రైలుకు సోమవారం ట్రయల్ రన్ మొదలైంది. చెన్నై–మైసూరు మధ్య వందే భారత్ఎక్స్ప్రెస్ పరుగులు తీసింది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. దక్షిణ భారతంలో మొట్టమొదటి, దేశంలో ఐదో హైస్పీడ్ రైలుగా దీనికి గుర్తింపు దక్కనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లలో తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చారు. అయితే, 2021 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం నలుమూలలనూ కలిపేందుకు 75 వారాలలో 75 వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.
ట్రయల్ రన్లో సక్సెస్ .. 11న ప్రారంభించనున్న మోడీ
- తెలంగాణం
- November 8, 2022
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో నేతలకు అహంకారం నెత్తికెక్కింది: గుత్తా సుఖేందర్ రెడ్డి
- Women Beauty : జుట్టుకు శక్తిని ఇచ్చే ప్రక్రియే హెయిర్ డిటాక్స్.. ఇంట్లో చేసుకోవచ్చా.. ఎలా చేయాలంటే..!
- మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..!
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్