తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్ఐ విల్సన్ మృతి చెందారు. కేరళ బార్డర్ లోని చెక్ పోస్టు వద్ద బుధవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది. తిరువనంతపురం నుంచి నాగర్కోయిల్ వైపు వస్తున్న(TN 57 AW 1559,) కారును తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారు దిగి ఎస్ఐపై కాల్పులు జరిపారు. తర్వాత కేరళ సరిహద్దు వైపు పారిపోయారు. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. విల్సన్ ను ఆస్పత్రిగా తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. మృతి చెందిన ఎస్ఐ విల్సన్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు.. SI మృతి
- దేశం
- January 9, 2020
లేటెస్ట్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
- Ranbir Kapoor Ramayana: మూడేళ్ల పాటు రణబీర్ రామాయణం షూటింగ్..బడ్జెట్ ఎంత..రిలీజ్ ఎప్పుడు?
- రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!
- SRH vs GT: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
- నల్లిబొక్క ఆగం జేసె!.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్ తొలగించిన డాక్టర్లు
- రైతులకు అన్యాయం చేస్తే రోడ్డెక్కుతం: కేటీఆర్
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ