న్యూజిలాండ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల..రైట్స్‌‌‌‌‌‌‌‌ సోనీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు

న్యూజిలాండ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల..రైట్స్‌‌‌‌‌‌‌‌ సోనీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ :  న్యూజిలాండ్  మెన్స్​, విమెన్స్​ క్రికెట్ జట్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను వచ్చే ఏడు సంవత్సరాల పాటు ఇండియా, అనుబంధ ప్రాంతాలలో ప్రసారం చేయడానికి సోనీ పిక్చర్స్ నెట్క్‌‌‌‌‌‌‌‌ వర్క్ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌పీఎన్‌‌‌‌‌‌‌‌ఐ)  టెలివిజన్, డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. 2024 మే1 నుంచి 2031 ఏప్రిల్ 30వ తేదీ వరకు అమల్లో ఉండే

ఈ చారిత్రక ఒప్పందంలో 2026-–27 నుంచి  2030–-31 వేసవిలో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా టూర్‌‌‌‌‌‌‌‌తో పాటు కివీస్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఇతర ద్వైపాక్షిక టెస్టులు, వన్డేలు, ఇంటర్నేషనల్​ టీ20లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లన్నీ సోనీ పిక్చర్స్ నెట్క్‌‌‌‌‌‌‌‌ వర్క్ ఇండియా  స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రసారం అవుతాయి.