నాగ్పూర్: ఇండియా యంగ్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక భమిడిపాటి–వైదేహి చౌదరీ.. ఐటీఎఫ్ విమెన్స్ చాంపియన్షిప్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన విమెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీవల్లి–వైదేహి 6–2, 6–1తో సౌజన్య భవిశెట్టి–మీ హసెగవా (జపాన్)పై నెగ్గారు. విమెన్స్ సింగిల్స్లో సౌజన్య భవిశెట్టి 2–6, 6–2, 2–6తో సోహా సాధిక్ చేతిలో ఓడింది. మరో మ్యాచ్లో షేజల్ భటుడా 0–6, 0–6తో డాలిలా జాకుపోవిచ్ (స్లోవేనియా) చేతిలో పరాజయం చవిచూసింది.
ఐటీఎఫ్ విమెన్స్ చాంపియన్షిప్ క్వార్టర్స్లో శ్రీవల్లి– వైదేహి
- ఆట
- March 6, 2024
లేటెస్ట్
- 103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
- ముంబై బై .. 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి
- నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు
- అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు : హైకోర్టు
- ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి : హనుమంత్ జెండగే
- ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం!
- తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్
- ఆపరేషన్ పాలమూరు.. రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు
- సీఎం రేవంత్ -గడ్డం వంశీ | అమిత్ షాపై కేసు | కేసీఆర్ -ఫోన్ ట్యాపింగ్ | రాహుల్ నామినేషన్ | V6 తీన్మార్
- పేదల బతుకులపై ఎండదెబ్బ!
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు