గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. శానిటేషన్ సూపర్ వైజర్లు GHMC కార్మికుల నుంచి ప్రతీ నెలా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. మొన్నటి దాకా ఒక్కొక్కరి నుంచి 500 రూపాయలు వసూలు చేశారని.. ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వాలని సూపర్ వైజర్లు డిమాండ్ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 18వేల మంది కార్మికులు ఉంటారు. వీరందరి నుంచి నెల నెలా డబ్బులు వసూలు చేస్తారని, ఒక వేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే వారిని టార్చర్ చేస్తారని కార్మికులు చెప్తున్నారు. బేగంపేట్ సర్కిల్ లో పని చేస్తున్న ఓ కార్మికురాలు డబ్బులు ఇవ్వలేదని, వారి సూపర్వైజర్ ఆమె మీద దాడి చేయించినట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది.
స్వీపర్ల వద్ద నెలవారీగా మామూళ్ల వసూలు
- హైదరాబాద్
- April 5, 2022
లేటెస్ట్
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- ఫైనల్లో నిఖత్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్