వేములవాడ రాజన్న దేవస్థానంలో .. నిత్యాన్నదాన సత్రానికి రూ.2 లక్షల విరాళం

వేములవాడ రాజన్న దేవస్థానంలో .. నిత్యాన్నదాన సత్రానికి రూ.2 లక్షల విరాళం

వేములవాడ, వెలుగు: రాజరాజేశ్వరస్వామి దేవస్థానం నిత్యాన్నదాన సత్రానికి సుప్రీంకోర్టు లాయర్లు రూ.2 లక్షల విరాళం గురువారం అందజేశారు. బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన పీచర శ్రీహర్ష, శ్రీకృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుప్రీంకోర్టు లాయర్లు.

 ఇరువురు తలా రూ.లక్ష చెక్కును ఏఈవో శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. ​