Farmer

40వేలు లంచం అడిగిన తహసీల్దార్

వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు హనుమకొండ జిల్లాలో ఏసీబీ ట్రాప్ జరిగింది. సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంట

Read More

చర్యలు తీసుకోమని ఆదేశిస్తే ఫైలు రాష్ట్రానికి పంపుతారా?

డీవోపీటీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు చర్యలు తీసుకోకుండా ఫిర్యాదును రాష్ట్రానికి పంపడంపై సీరియస్ రజత్‌‌ బిడ్డ పెండ్లి ఖర్చును ఓ కాంట

Read More

అటవీశాఖ అధికారులు పంట తొలగించారని..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అటవీ శాఖ అధికారులు పంట తొలగించారని ఆరోపిస్తూ  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.  వీర్నపల

Read More

కాళేశ్వరానికి వ్యతిరేకంగా రెండో రోజు రిలే నిరాహార దీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లా సిరోంచలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్

Read More

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే సమస్యలు తీరుతయ్

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే.. రాష్ట్రంలో సమస్యలు తీరుతాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే సీఎం కేసీఆరా లేక కేటీఆర

Read More

బంగారు తెలంగాణలో బతకడమే పాపమన్నట్టు చేశావ్...

తమ భూమిని అధికారులు గుంజుకుంటున్నరని ఆరోపిస్తూ ఓ పోడు రైతు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై  YSRTP 

Read More

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి

రాష్ట్రంలో అకాల వర్షాలతో జనజీవనం అస్థవ్యస్థమైందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభ

Read More

ట్రాక్టర్తో దున్నుతుండగా విషాదం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో విషాదం జరిగింది. మానకొండూరు మండలం బంజేరుపల్లికి చెందిన రైతు  శంకర్  గురువారం సాయంత్రం పొలం దున్నుతుం

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జన్నారం, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన బాదవత్ శ్రీనివాస్(30) ​తండ్రి నుంచి

Read More

కేంద్రం వరద సాయం చేసినా.. రాష్ట్ర సర్కారు ఇయ్యలే

వెలుగు, నెట్​వర్క్: కేంద్రం వరమిచ్చినా రాష్ట్రం కనికరించట్లేదు.  తెలంగాణలో 2020 వానకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఎకరాల్లో

Read More

క్రాప్​ లోన్​ ఉందని.. రైతుబంధు ఇయ్యలేదని రైతు సూసైడ్

క్రాప్​ లోన్ ​పెండింగ్​ ఉందని బ్యాంకు అధికారులు రైతుబంధు పైసలు ఇవ్వకపోవడంతో ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆసిఫాబాద్ జిల్లా దేవ

Read More

రైతుబంధు ఆపొద్దు..వెంటనే అకౌంట్లో వేయండి

రైతుబంధు నిధులను బ్యాంకులు ఆపొద్దని ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీశ్ రావు. రైతుబంధు సొమ్మును విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని...

Read More

పెట్టుబడికి డబ్బుల్లేక ఇంట్లోనే ఉరేసుకున్న రైతు

ఆదిలాబాద్ జిల్లా తాడిహత్నూర్ కు చెందిన చౌహన్ అరవింద్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పెట్టుబడికి డబ్బులు అందక... మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొన

Read More