Warangal

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు ఆంక్షలు 

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 &nda

Read More

గ్రాండ్ గా కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం

హాజరైన రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్..   స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చిన సెర్బ్ సెక్రటరీ సందీప్ వర్మ హనుమకొండ, వెలుగు: కాకతీయ యూ

Read More

ఆగిన చోట నుంచే షురూ కానున్న బండి సంజయ్ పాదయాత్ర 

పాదయాత్ర నిలిపేయాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర &n

Read More

బండి సంజయ్ మనసులో మాట వినండి

హైదరాబాద్ లో మత ఘర్షణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మనసులో మాట వినండంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదిగో.. బీజేపీ నైజమని అభివర

Read More

విత్తన​ డీలర్లు పంట డబ్బులివ్వలేదని సూసైడ్

పర్వతగిరి(సంగెం)/పెద్దపల్లి, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం క

Read More

కాకతీయ వర్సిటీకి రానున్న గవర్నర్ తమిళిసై

పీహెచ్ డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్న గవర్నర్ తమిళిసై కేంద్ర టెక్నాలజీ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ కీలకోపన్యాసం వరంగల్ జిల్లా: కాక

Read More

ఆరు నెలలుగా నీళ్ల కోసం జనం ఇబ్బందులు

సమ్మయ్యనగర్​లో యూజీడీ పనులతో ధ్వంసమైన తాగునీటి పైపులైన్​     ఆరు నెలలుగా నీళ్ల కోసం జనం ఇబ్బందులు      ప్రత్యామ్న

Read More

ఇవాళ జనగామకు బండి సంజయ్ పాదయాత్ర

నాకు సమాధానం ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలంటూ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో జనగామలో టెన్షన్ జనగామ: బీజేపీ రాష్ట్ర అ

Read More

వికారాబాద్కు కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలె

జనగామ: సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆర్ అని అన్నారు. వికారాబాద్ కు బీజేపీ ఏం  చేసి

Read More

కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం

జనగామ : రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై నరేంద్రమోడీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రా

Read More

ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అడ్డగింత

జయశంకర్ భపాలపల్లి జిల్లా:  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన.. మేడిగడ్డ  ముంపు బాధితులను పరామర్శించడానికి  వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్ర

Read More

డిస్కవరీ ఛానెల్లో కాళేశ్వరం వీడియో ఎందుకు మాయమైంది

జయశంకర్ భూపాలపల్లి: సీఎం కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుని అవినీతిలో నెంబర్ వన్ అయ్యిండని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఫామ్ హౌస్

Read More

13వ రోజు కొనసాగుతున్న బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

జనగామ జిల్లా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ 13వ రోజు కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు జరుపుకుంటు

Read More