CM KCR

ఆరేళ్లుగా పని చేస్తున్నం.. రెగ్యులరైజ్ చేయండి.. మత్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మత్స్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు

Read More

ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ : తరుణ్ చుగ్

ఎంఐఎం చేతిలో కారు (బీఆర్ఎస్) స్టీరింగ్ ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన కొనసా

Read More

హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల.. అమ్మకానికి మరో నోటిఫికేషన్

రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోని భూముల వేలానికి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది HMDA. మూడు జిల్లాలోని 26 ల్యాండ్ పార్సిళ్లను అ

Read More

‘గృహలక్ష్మి’ సీరియల్ స్టార్ట్​ చేసిన్రు : కొండపల్లి శ్రీధర్​రెడ్డి

    బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఖమ్మం రూరల్, వెలుగు : కల్వకుంట్ల ప్రొడక్షన్ పేరుతో నిర్మించిన డ

Read More

చివరి ఏడాదిలో స్కీముల పేరుతో మోసం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి  ధర్మపురి, వెలుగు : సీఎం కేసీఆర్​ పాలనలో మొదటి నాలుగేళ్లు తన కుటుంబం కోసం పనిచేశారని, చివరి ఏడాదిలో సం

Read More

వరదల్లో 49 మంది మృతి.. రూ.4 లక్షల చొప్పున పరిహారం

హైదరాబాద్, వెలుగు: వరదల కారణంగా తెలంగాణలో 49 మంది మరణించారని రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ హైకోర్టుకు నివేదించింది.

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్

Read More

షాబాద్‌లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం

రంగారెడ్డి జిల్లా షాబాద్లోని భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. షాబాద్లో 100 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ వ

Read More

బుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని భూముల వేలం పాటను ఆపాలంటూ హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం బుద్

Read More

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావు : రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభంకాకముందే గద్దర్ మరణవార్త గురించి నిఘా అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవం

Read More

బుద్వేల్ భూములు అమ్మొద్దు.. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

బుద్వేల్ భూములు అమ్మొద్దు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన పరిశీలనకు వెళ్లిన నేతల అరెస్ట్ అధికారంలోకి వచ్చాక రిటర్న్ తీసుకుంటం కార్పొరేట్ సంస్థలకు

Read More

మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటా: మంత్రి కేటీఆర్

ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయ‌లేదు.. పైస‌లు పంచ‌డం అలవాటు లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మందు పోయించ‌ను.. పైస‌లు పంచ&z

Read More

షాబాద్ భూములకు కొనసాగుతున్న వేలం పాట

కేసీఆర్ సర్కార్ రాష్ర్టంలోని భూములపై కన్నేసింది. వరుసగా భూములను అమ్ముతోంది. హైదరాబాద్ పరిసరాల్లో వరుసగా భూముల అమ్మకాలు చేపట్టింది. మొన్న కోకాపేట, నిన్

Read More