
Farmer\'s
ఇండ్లు..చేలల్లో కిష్కిందకాండ
మహబూబాబాద్, వెలుగు: ఊళ్లల్లో ఇండ్లు, పంట చేలపై కోతులు దండయాత్ర చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కోతుల దాడులతో జనం భయపడుతున్నారు. &nbs
Read Moreరేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు
ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న ఖమ్మం జిల్లా రైతులు ఇప్పటి వరకు సేకరించింది 40 వేల టన్నులే చలి, మంచు కారణంగా తగ్గని తేమ శాతం ఖమ్మం, వెలు
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
మధిర, వెలుగు: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయర
Read Moreభద్రాద్రి జిల్లాలో వేలాది ఎకరాల్లో ఎండిపోతున్న మిర్చి పంట
రూ.లక్షల్లో నష్టం వస్తుందని వాపోతున్న రైతులు వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన భద్రాచలం/చండ్రుగొండ: గోదావరి పరివాహక ప్రాంతంతో
Read Moreరాష్ట్రంలో ఐదేండ్లలో 3,055 మంది రైతులు సూసైడ్
రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం గడిచిన ఐదేండ్లలో (2017-21) తెలంగాణలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2018-19లో అత్యధి
Read Moreఏనుమాముల మార్కెట్లో పడిపోయిన పత్తి ధర
వరంగల్: పత్తి ధరలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఏనుమాముల మార్కెట్ యార్డులో పత్తి ధర 8వేలకు పడిపోయింది. మూడురోజుల కింద రూ.8,300 ఉన్న పత్తి క్వింటం ధర.. &
Read Moreవిశ్లేషణ: విపత్తులు, ప్రభుత్వ విధానాలతో అప్పుల ఊబిలో రైతులు
కరువులు, వర్షాభావ పరిస్థితులు, వరదలు, వడగండ్లు, భారీ వర్షాలు, తుపాన్లు, పిడుగులు, క్లౌడ్ బరస్ట్ లు– ప్రకృతి వైపరీత్యమేదైనా తక్షణం నష్ట పోయేది రై
Read Moreదళారుల చేతిలో దగా పడుతున్న రైతులు
కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న నిల్వలు మహాముత్తారం, వెలుగు: 1001 రకం వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తీసుకోకపోవడంతో రైతులు రూ. 1,500 కే దళారులకు అమ
Read Moreపాపన్నపేటలో పత్తాలేని పత్తి కొనుగోలు కేంద్రం!
మెదక్/పాపన్నపేట/శివ్వంపేట, వెలుగు : పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చిన అధికారులు ఇంత వరకు ప్రారంభించకపోవడంతో రైత
Read Moreభద్రాద్రి జిల్లా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
భద్రాచలం, వెలుగు: తలాపునే గోదావరి, ఉపనదులు, వాగులు, వంకలు ఉన్నప్పటికీ జిల్లా రైతులకు యాసంగి సాగులో కష్టాలు తప్పడం లేదు. ఇరిగేషన్ లెక్కల్లో ఏళ్ల తరబడి
Read Moreజగిత్యాలలో మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతుల రాస్తారోకో
మెట్ పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ఇప్పటికే క్వింటాల్ధాన్యానికి ఆ
Read Moreపరిగి మార్కెట్లో కాలం చెల్లిన వెహికల్స్
పట్టించుకోని ఆర్టీఏ అధికారులు పరిగి, వెలుగు: పరిగి మార్కెట్లోని వ్యాపారస్తులు నిబంధనలు పాటించడంలేదు. సరుకు తరలించే వెహికల్స్ను ఓవర్లోడ్తో నడిపి
Read Moreవడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు
వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రంలో క్వింటాల్కు కిలోకు పైగా.. మిల్లులో లారీకి 4 నుంచి 5 క్వింటాళ్లు కట్ అ
Read More