Farmer\'s

కొంత మందికే అందనున్న పోడు భూముల పట్టాలు

మెదక్​ జిల్లాలో 4,015 మంది దరఖాస్తు..182 మంది అర్హులుగా గుర్తింపు? నిరాశలో వేలాది మంది రైతులు  దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా గుర్తించలేదన

Read More

అక్రమ ఇసుక రవాణాపై రైతుల ఆగ్రహం

నల్లగొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాన్ని అడ్డుకొని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అందులో భాగంగా నార్క

Read More

ఖమ్మం జిల్లాలో 12 వేల మంది రైతులకు రూ.154 కోట్లు బకాయి

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం పైసలియ్యడం లేదు. వడ్లు అమ్మి నెల రోజులు గడుస్తున్నా బ్యాంకు అక

Read More

త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలే

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో రైతులకు అస్సలు తెలుస్తలేదు. దీంతో రైతన్నలు మోటర్

Read More

కరెంటు కోతలకు నిరసనగా రైతులు ధర్నా

మూడు గంటలు రాస్తారోకో చేసిన రైతులు ఏడీఈ హామీతో ధర్నా విరమణ  కోరుట్ల రూరల్, వెలుగు: కరెంటు కోతలకు నిరసనగా కోరుట్ల మండలం ధర్మారం గ్ర

Read More

ట్రిపుల్​ఆర్​పై కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

మెదక్/యాదాద్రి/సంగారెడ్డి, వెలుగు: ట్రిపుల్​ఆర్​పై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్దల భూములు కాపాడేందుకు అలైన్మెంట్​మార్చడంతో సర్వే చేపట్టేందుకు వ

Read More

మద్దతు ధర లేక పత్తిని ఇండ్లల్లోనే దాచుకుంటున్న రైతులు

మద్దతు ధర లేక ఇండ్లు,  పొలాల వద్ద నిల్వ చేసుకుంటున్న రైతులు  గతేడాది మద్దతు ధర రూ.12 వేలు..  ఈసారి రూ.6,300 జిల్లాలో 3.25 లక్షల

Read More

కోతలు పూర్తి కాకముందే కొనుగోలు సెంటర్లు బంద్

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లక్ష్యం మేరకు వడ్లు కొనుగోలు పూర్తి కాకుండానే గడువు ముగిసిందనే కారణంతో ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెం

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకీ ఏటీఎంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు : డా. గంగిడి మనోహర్‌‌‌‌రెడ్డి

తమది రైతు ప్రభుత్వమంటూ ప్రచారం చేస్తూ  రైతు అజెండాతో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు కేసీఆర్​ ఇటీవల బీఆర్‌‌‌‌ఎస

Read More

15 రోజుల్లో సగానికి పైగా పడిపోయిన ఆలు ధర

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: రోజురోజుకు ఆలూ రేటు పడిపోతుండడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. తక్కువ నీటి వనరులతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్న ఆశతో

Read More

సాగునీటి సమస్యపై ప్రశ్నించిన రైతులపై ఎమ్మెల్యే ఫైర్​

నిజాయితీగూడెం రైతన్నలను పీఎస్​కు తరలించిన పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల  మానకొండూర్, తిమ్మాపూర్ వెలుగు : కరీంనగర్ జిల్లా మానకొండూర్

Read More

యాసంగి సాగుకు కష్టమొచ్చింది

యాసంగి సాగుకు కష్టమొచ్చింది భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 49 శాతానికే పరిమితమైన పంటల సాగు వేసవి ప్రారంభం కాకుండానే కరెంట్​ కోతలు షురూ వరి సాగుపై ఆసక

Read More

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలై మూన్నెళ్లయినా ఇంకా పూర్తికాలె

కొనాల్సింది 1.12 కోట్ల టన్నులు.. కొన్నది 64 లక్షల టన్నులే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వడ్ల క

Read More