Farmer\'s

ఆర్​ అండ్​ ఆర్ ప్యాకేజీ ఇవ్వట్లేదన్న మనస్తాపంతో రైతు మృతి

భూదాన్ భూములు గుంజుకుంటున్నరని సిద్దిపేట జిల్లాలో ఒకరు..  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇయ్యట్లేదని యాదాద్రి జిల్లాలో మరొకరు గుండెపోటుతో మృతి 

Read More

ఆహార ధాన్యాలంటే కేవలం బియ్యం, గోధుమలేనా ?: రైతు స్వరాజ్య వేదిక

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మూలం సురక్షితమైన , పౌష్టికమైన, వైవిధ్యమైన ఆహారం తగినంత అందరికీ అందుబాటులో ఉండడం. భారత దేశంలో మూడింట ర

Read More

వరికోతలకు రైతుల పాట్లు..పెరిగిన ఖర్చులు

రాష్ట్రంలో వరి కోతలకు రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. జులై ప్రారంభంలో నాట్లేసిన పొలాల్లో క

Read More

ఉమ్మడి జిల్లాలో లేని కొనుగోలు కేంద్రాలు

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో  పత్తి  రైతులకు ఈ సారి కష్టాలు తప్పడం లేదు. పత్తి తీసే దగ్గర్నించి, కొనుగోలు దాకా అవస్థలే  ఉన్

Read More

ఆగమైతున్న మక్క రైతులు

బహిరంగ మార్కెట్​లో రేటు ఎక్కువగా ఉంటుదన్న మార్క్​ఫెడ్​ ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు  మార్కెట్లలో రూ.1,800 మించి రేటు చెల్లిస్తలేరు

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆసిఫాబాద్, వెలుగు : పశువుల ఆరోగ్య పరిరక్షణ,  పోషణ పద్ధతులపై  అధికారులు ప్రత్యేక దృష్టి  పెట్టాలని,   రైతులకు అవగాహన కల్పించాలని కల

Read More

పత్తి చేనులో రైతుల‌తో మంత్రి ఇంద్రకరణ్ ముచ్చట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు సుడిగాలి పర్యటనలతో ముమ్మరంగా  ప్రచారం చేస్తున్నారు. తమకు అప్పగించిన గ్రామాల్లో.. ఇంటింటిక

Read More

అప్పుల బాధ తట్టుకోలేక...

హనుమకొండలో ఒకరు, ములుగు జిల్లాలో మరొకరు ఆత్మకూరు (దామెర)/వెంకటాపురం, వెలుగు : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా దామ

Read More

సంగారెడ్డి జిల్లాలో క్రాప్​ లోన్లు ఇస్తలేరు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని ఇన్ ​టైంలో కంప్ల

Read More

దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకేనా?: షర్మిల

నర్సాపూర్ (జి), వెలుగు: దళితబంధు పథకాన్ని అర్హులైన నిరుపేదలకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుప

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

పోడు సర్వేపై నిరసన.. అర్హులైన వారందరికీ పట్టాలివ్వాలని డిమాండ్​

మెదక్, వెలుగు:  పోడు భూముల సర్వే విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం హవేలి ఘనపూర్​ మండలం తిమ్మాయిపల్లిలో  రైతులు ఆందోళన చేశారు. &nbs

Read More

అటకెక్కిన గంటి మడుగు బ్యారేజీ నిర్మాణం

ఏయేటికాయేడు ఎదురుచూపులే! అటకెక్కిన గంటి మడుగు బ్యారేజీ నిర్మాణం బ్యారేజీ కడితే 60 వేలకు ఎకరాలకు సాగునీరు రూ.300 కోట్లతో ప్రభుత్వం ప్రపోజల్&nb

Read More