Farmer\'s
మార్కింగ్ ఇచ్చి హద్దురాళ్లు పాతిన తర్వాత రూట్ మార్చిన్రు
మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్పుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎంతో
Read Moreవికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
తెలంగాణపై వరుణుడు పగబట్టాడు. వద్దంటే వానలు కురిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బంగాళాఖాతంలో అల్ప
Read Moreభూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు
మెదక్/శివ్వంపేట, వెలుగు: రైతుబంధు ఇవ్వకున్నా సరే, వడ్లు కొనకున్న పర్వాలేదు, మా ప్రాణం పోయినా భూములియ్యమని రైతులు తేల్చి చెప్పారు. మెదక్ జిల్లా శివ్వంప
Read Moreపాత రేటుకే గెలలు దిగుమతి చేసుకోవాలి
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన అశ్వారావుపేట, వెలుగు: మూడు రోజుల క్రితమే తాము ఫ్యాక్టరీకి ఆయిల్పామ్ గెలలు తెస్తే అన్లోడ్ చేయలేదని, ఇప్పు
Read Moreమదర్ డెయిరీ గాడిన పడేనా ?
నల్గొండ, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (మదర్
Read Moreజిల్లాలోని పశువులకు లాంపి స్కిన్ వ్యాధి
గద్వాల, వెలుగు: జిల్లాలోని పశువులకు లాంపి స్కిన్ వ్యాధి సోకుతోంది. దీంతో మూగజీవాలు విలవిల లాడుతున్నాయి. ఎద్దు, ఆవులకు ఈ వ్యాధి వేగంగా వ్యాప
Read Moreకేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్
సిద్దిపేట, వెలుగు:రైతుల బోరు మోటార్లకు మీటర్లు పెడితే రూ.35 వేల కోట్ల ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, రైతులు నష్టపోతరని ఆలోచించిన కే
Read Moreట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలి
యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన వందల మంది బాధితులు సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. భూ
Read Moreఎఫ్సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి
హైదరాబాద్, వెలుగు: ఎఫ్సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలని సివిల్ సప్లయ్స్ మంత్రి గంగుల కమలాకర్ అధి
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతోనే భూముల ధరలకు రెక్కలు
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఉత్తర తెలంగాణలో వాగులు ఎండిపోయేవని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక..ఎండల్లోనూ వాగుల్లో
Read Moreసీఎంఆర్ ఆలస్యంతో సర్కారు కొరడా
వచ్చే సీజన్ నుంచి ఇవ్వొద్దని సూత్రప్రాయంగా నిర్ణయం! మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక మిల్లులకు ఇచ్చే యోచన ఎఫ్సీఐ అనుమతి కోరిన
Read Moreపరిహారం రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి రైతుల నిరసన
చేవెళ్ల, వెలుగు : టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్కు కోసం నిరుడు భూములు ఇచ్చామని, ఇప్పటిదాకా నష్టపరిహారం ఇవ్వలేదని రంగారెడ్డి జి
Read Moreరైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం
కోరుట్ల మార్కెట్యార్డులో రైతుల ఆందోళన స్థలం సరిపోక ఇబ్బందులు పడతామని ఆవేదన నచ్చజెప్పి శంకుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యే ఇ
Read More












