Farmer\'s

రాష్ట్రంలో ఐదేండ్లలో 3,055 మంది రైతులు సూసైడ్

రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం గడిచిన ఐదేండ్లలో (2017-21) తెలంగాణలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2018-19లో అత్యధి

Read More

ఏనుమాముల మార్కెట్లో పడిపోయిన పత్తి ధర

వరంగల్: పత్తి ధరలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఏనుమాముల మార్కెట్ యార్డులో పత్తి ధర 8వేలకు పడిపోయింది. మూడురోజుల కింద రూ.8,300 ఉన్న పత్తి క్వింటం ధర.. &

Read More

విశ్లేషణ: విపత్తులు, ప్రభుత్వ విధానాలతో అప్పుల ఊబిలో రైతులు

కరువులు, వర్షాభావ పరిస్థితులు, వరదలు, వడగండ్లు, భారీ వర్షాలు, తుపాన్లు, పిడుగులు, క్లౌడ్ బరస్ట్ లు– ప్రకృతి వైపరీత్యమేదైనా తక్షణం నష్ట పోయేది రై

Read More

దళారుల చేతిలో దగా పడుతున్న రైతులు

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న నిల్వలు మహాముత్తారం, వెలుగు: 1001 రకం వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తీసుకోకపోవడంతో రైతులు రూ. 1,500 కే దళారులకు అమ

Read More

పాపన్నపేటలో పత్తాలేని పత్తి కొనుగోలు కేంద్రం!

మెదక్/పాపన్నపేట/శివ్వంపేట, వెలుగు : పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చిన అధికారులు ఇంత వరకు ప్రారంభించకపోవడంతో రైత

Read More

భద్రాద్రి జిల్లా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

భద్రాచలం, వెలుగు: తలాపునే గోదావరి, ఉపనదులు, వాగులు, వంకలు ఉన్నప్పటికీ జిల్లా రైతులకు యాసంగి సాగులో కష్టాలు తప్పడం లేదు. ఇరిగేషన్​ లెక్కల్లో ఏళ్ల తరబడి

Read More

జగిత్యాలలో మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతుల రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ఇప్పటికే క్వింటాల్​ధాన్యానికి ఆ

Read More

పరిగి మార్కెట్లో కాలం చెల్లిన వెహికల్స్

పట్టించుకోని ఆర్టీఏ అధికారులు పరిగి, వెలుగు: పరిగి మార్కెట్​లోని వ్యాపారస్తులు నిబంధనలు పాటించడంలేదు. సరుకు తరలించే వెహికల్స్​ను ఓవర్​లోడ్​తో నడిపి

Read More

వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు

వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రంలో క్వింటాల్​కు కిలోకు పైగా..  మిల్లులో లారీకి 4 నుంచి 5 క్వింటాళ్లు కట్ అ

Read More

ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నరు - షబ్బీర్ అలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా సమస్యలను బీజేపీ, టీఆర్ఎస్ దారిమళ్లిస్తూ  డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్  నేత షబ్బీర్  అలీ అన్నారు.

Read More

సిరిసిల్ల రైతు బజార్లో అన్ని వసతులు ఉన్నా పట్టించుకోని అమ్మకందారులు

214 ఎకరాల్లో రూ.5.15కోట్లతో నిర్మాణం అన్ని వసతులు ఉన్నా పట్టించుకోని అమ్మకందారులు  అధికారులు నచ్చజెప్పినా ఫలితం శూన్యం పాత మార్కెట్ లోనే

Read More

బాసర ట్రిపుల్ ఐటీని మూసివేసేందుకు కుట్ర: బండి సంజయ్ 

టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన భూముల చిట్టా అంతా తమ దగ్గర ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క

Read More

నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న నకిలీ విత్తనాల అమ్మకాలు

నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిండా మునిగామంటూ ఆందోళన చేసినా వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు రైతులను పట్ట

Read More