Farmer\'s

యాత్ర పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

వరంగల్: బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రమా యాత్ర కాదని.. అది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించా

Read More

పత్తి పంటపై డాక్యుమెంటరీలు

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యవసాయ శాఖ కూడా డిజిటల్ ట్రెండ్ ఫాలో అవడానికి డిసైడ్ అయింది. రైతులకు మరింత దగ్గర కావడానికి యూట్యూబ్ ను ఉపయోగించుక

Read More

అగ్నికి ఆహుతైన గోధుమ పంట

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతైంది.హర్యానా కర్నాల్ లోని కచ్వా గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కచ్వాలోని పంటపొలాల్లో

Read More

రైతులను దోచుకుంటున్న ట్రేడర్లు, మిల్లర్లు

సూర్యాపేట మార్కెట్​లో రైతుల గోస క్వింటాల్​కు రూ. 1,400లే ఇస్తామన్న వ్యాపారులు ఇట్లయితే  లాగోడి కూడా రాదని రైతుల ఆవేదన  అర్ధరాత్రి వ

Read More

నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకోకు పిలుపునిచ్చాం

కేంద్ర ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం నిర్మల్ జిల్లా: ‘ధాన్యం కొనేదాక బీజేపీ స‌ర్కారుతో కొట్లాడుతాం.. కేంద్ర ప్రభుత్వం దిగ

Read More

సర్కారు వేయమన్న పంటలకు మద్దతు దక్కుతలే

(వెలుగు, నెట్​వర్క్​) యాసంగిలో వడ్లు వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయండి..’ అంటూ ప్రచారం చేసిన రాష్ట్ర సర్కారు, తీరా పంటలు పండాక వాటి మార్కెట

Read More

సర్వీస్​ చార్జీలు కడ్తలేరని  ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్ కట్

వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ ఇస్తున్న రాష్ట్ర సర్కారు  అయినా సర్వీస్​చార్జీలు కట్టాల్సిందే అంటున్న ఆఫీసర్లు అవగాహన లేక కట్టని రైతులు  

Read More

రసాయనాలు తగ్గిస్తేనే రైతుకు ఫాయిదా

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఆధునిక విధానాలు వస్తున్నాయి.1960లో వచ్చిన హరిత విప్లవం తర్వాత సాంప్రదాయక వ్యవసాయం నుంచి రైతులు ఆధునిక సేద్యం వైపు రావ

Read More

యాసంగిలో వడ్లు కొనం అని చెప్పడం సిగ్గుచేటు

మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా: యాసంగిలో వడ్లు కొనం అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు అని మంత్రి ఎర్రబెల్లి దయాక

Read More

రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

జీవో జారీ చేసి ఆరేళ్లు దాటింది ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్న పిటిషనర్ హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం

Read More

వాళ్లు ప్రజల పొట్ట కొట్టి సొంత ఖజానాలు నింపుకుంటరు

ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా యూపీ ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాన్ని  చేపట్టారు. ఇవాళ పశ్చిమ యూపీలోని 23 నియోజకవర్గాల్లో ఒకేసారి ఆయన వర్చువల్ ప్ర

Read More

గంజాయి పండించే రైతులకు రైతుబంధు నిలిపివేస్తాం

పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి పండించే రైతులకు రైతు బంధు నిలిపివేయిస్తామని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం ఆ

Read More

రెండునెలలైనా వడ్ల పైసలియ్యరా?

మెదక్​ టౌన్​, వెలుగు : వడ్లను కాంటా పెట్టి రెండు నెలలు దాటినా పైసలియ్యలేదని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరని మెదక్​ జిల్లాలోని నార్సింగి మండలం నర

Read More