
Farmer\'s
రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య లొల్లి
కొల్లాపూర్(నాగర్కర్నూల్), వెలుగు : అటవీ భూముల్లో దున్నుకుంటున్నారని ఫారెస్ట్ సిబ్బంది బుధవారం రైతుల పంటలను పీకేశారు. జేసీబీతో గుంతలు తీసి మొక్కలు
Read Moreసీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి చంద్రశేఖర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు : ఉచిత ఎరువులు ఇవ్వ డానికే పుట్టానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ హామీ అమలు చేయకుండా రైతులను మోసం చేశాడని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ అన్నార
Read Moreభూ సమస్యలున్న రైతులకు తప్పని తిప్పలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నెల రోజులు దా టినా వాటి సంగతి ప్ర
Read Moreనాట్లకు కైకిలోళ్లు దొర్కుతలె
ఈ నెలాఖరు వరకే నాట్లకు చాన్స్ ట్రాక్టర్లు, ఎరువుల కొరత భూమిని పడావ్ పెట్టలేక రైతన్నలే సాగుచేసుకుంటున్నరు హైదరాబాద్
Read Moreవేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండడంతో మురిగిపోతున్న మొలకలు ఎత్తు ఎదగక కలుపుతీయలేని పరిస్థితి వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట సర్కారు ఆదుకోవా
Read Moreపట్టాలిస్తామని అప్లికేషన్లు తీసుకుని.. చప్పుడు చేస్తలే
దున్నడానికి వీల్లేదంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపుతలేరు పైగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు కూలీ చే
Read More15 రోజులే గడువు ఇచ్చిన సర్కార్.. నమోదుకు ఇయ్యాల్నే ఆఖరు
హైదరాబాద్, వెలుగు: రైతు బీమా నమోదు కోసం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. జులై 15న గైడ్ లైన్స్ ఇ
Read Moreఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలె
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి కార్యం వెలగబెడుతున్నాడో చెప్పాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్
Read Moreబోథ్మండలం సోనాలలో మూడో రోజు ఆందోళన
బోథ్, వెలుగు: గ్రామాన్ని మండలం చేస్తామని మాట ఇచ్చి తప్పారంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్జిల్లా బోథ్మండలం సోనాలలో
Read Moreపుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నర అప్పు మోపిండు
సీఎం కేసీఆర్పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ రైతు బంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు కరెంట్ బిల్లులు, బస్సు చార్జీలు,&n
Read Moreవండర్హాట్మిర్చికి రికార్థు స్థాయిలో ధర
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వండర్ హాట్ మిర్చి క్వింటాల్ రూ.35,200 పలికింది. గురువారం మార్కెట్కు వివిధ రకాల మిర్చి బస్తాల
Read Moreవడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు
హైదరాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులు తిరిగి పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులకు పైసల్లేక ఇ
Read Moreకేంద్రం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోంది
ఏదేమైనా రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని చెప్పిన బండి సంజయ్ ఎక్కడ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర విధానాలతో రైస్ ఇం
Read More