Farmer\'s

రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య లొల్లి

కొల్లాపూర్​(నాగర్​కర్నూల్​), వెలుగు : అటవీ భూముల్లో దున్నుకుంటున్నారని ఫారెస్ట్​ సిబ్బంది బుధవారం రైతుల పంటలను పీకేశారు. జేసీబీతో గుంతలు తీసి మొక్కలు

Read More

సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి చంద్రశేఖర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు : ఉచిత ఎరువులు ఇవ్వ డానికే పుట్టానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ హామీ అమలు చేయకుండా రైతులను మోసం చేశాడని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ అన్నార

Read More

 భూ సమస్యలున్న రైతులకు తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నెల రోజులు దా టినా వాటి సంగతి ప్ర

Read More

నాట్లకు కైకిలోళ్లు దొర్కుతలె

ఈ నెలాఖరు వరకే నాట్లకు చాన్స్‌‌ ట్రాక్టర్లు, ఎరువుల కొరత భూమిని పడావ్ పెట్టలేక రైతన్నలే సాగుచేసుకుంటున్నరు హైదరాబాద్‌‌

Read More

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండడంతో మురిగిపోతున్న మొలకలు ఎత్తు ఎదగక కలుపుతీయలేని పరిస్థితి వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట   సర్కారు ఆదుకోవా

Read More

పట్టాలిస్తామని అప్లికేషన్లు తీసుకుని.. చప్పుడు చేస్తలే

దున్నడానికి వీల్లేదంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు  కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపుతలేరు పైగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు కూలీ చే

Read More

15 రోజులే గడువు ఇచ్చిన సర్కార్.. నమోదుకు ఇయ్యాల్నే ఆఖరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతు బీమా నమోదు కోసం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. జులై 15న గైడ్ లైన్స్ ఇ

Read More

ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలె

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి కార్యం వెలగబెడుతున్నాడో  చెప్పాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్

Read More

బోథ్​మండలం సోనాలలో మూడో రోజు ఆందోళన

బోథ్, వెలుగు: గ్రామాన్ని మండలం చేస్తామని మాట ఇచ్చి తప్పారంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్​జిల్లా బోథ్​మండలం సోనాలలో

Read More

పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నర అప్పు మోపిండు

సీఎం కేసీఆర్​పై బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఫైర్ రైతు బంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు కరెంట్​ బిల్లులు, బస్సు చార్జీలు,&n

Read More

వండర్​హాట్​మిర్చికి రికార్థు స్థాయిలో ధర

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో వండర్ హాట్ మిర్చి క్వింటాల్​ రూ.35,200 పలికింది. గురువారం మార్కెట్​కు వివిధ రకాల మిర్చి బస్తాల

Read More

వడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులు తిరిగి పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులకు పైసల్లేక ఇ

Read More

కేంద్రం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోంది

ఏదేమైనా రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని చెప్పిన బండి సంజయ్ ఎక్కడ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర విధానాలతో రైస్ ఇం

Read More