Farmer\'s
‘నారాయణపూర్’ కింద యాసంగి కష్టమే
నారాయణపూర్ రిజర్వాయర్ కు అందని ఎల్లంపల్లి నీళ్లు నందిమేడారం పంప్ హౌస్ లోకి నీరు చేరి దెబ్బతిన్న మోటార్లు రిపేర్కు టైం పట్టే అవకాశం 10 వేల ఎక
Read Moreమంత్రి కేటీఆర్ ఇలాకాలో రైతుల పోరాటం
రాజన్న సిరిసిల్ల,వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం
Read Moreపప్పు శనగలు అమ్మేదెట్ల?
గద్వాల జిల్లాలో దిగుబడి అంచనా 80 వేల క్వింటాళ్లు గద్వాల, వెలుగు : ఆరుగాలం కష్టించి పంట పండించడం ఒక ఎత్తు అయితే.. దాన్ని మార్కెటింగ్ చేయడం మరో
Read Moreఈరోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 13 విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఇవాళ కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్న ప్రధాని మోడీ ఈ ని
Read Moreపంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా
పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠ
Read Moreఅన్నదాతకు అప్పుల భారం.. కరెంట్ తిప్పలు తప్పవా?
తెలంగాణ సర్కారు తాజా బడ్జెట్లో రైతు రుణమాఫీకి సరిపోయే నిధులు కేటాయించలేదు. ఫలితంగా రైతులకు బయట అప్పుల భారం తప్పేలా లేదు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా
Read Moreకొత్త బియ్యం క్వింటాల్ రూ.4400..గత 50 ఏళ్లలో ఇదే రికార్డు ధర
గత 50 ఏళ్లలో ఇదే రికార్డు ధర మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై దోపిడీ ఇబ్బందులు పడుతున్న సామాన్యులు హైదరాబాద్&zwn
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు రైతుల సూసైడ్
పంటలు సరిగా పండక అప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన తేలు రాములు (42), సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఈదుగల్ల మల్లేశ
Read Moreసాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
గద్వాల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రాస్తారోకోలు పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు
Read Moreఎర్రజొన్నపై సిండికేట్ పిడుగు
నిజామాబాద్, వెలుగు: ఆరుగాలం శ్రమించే రైతుకు అడుగడుగునా కష్టాలే. పండించిన పంటకు సర్కారు సహకారం లేక వ్యాపారులు సిండికేట్గా మారి ఎర్రజొన్న ర
Read Moreయాసంగి పంటల్ని కాపాడుకునేందుకు రైతుల తిప్పలు
కాళేశ్వరం కాలువ కింద ఆరుతడి పంటల సాగు కాలువలో ఊరే నీటి కోసం పొద్దు.. మాపు పడిగాపులు.. పదేండ్లు దాటినా కాళేశ్వరం -22 ప్యాకేజీ పనులు
Read Moreపొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం
మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి సంచారం కలకలం రేపింది. యాసంగి వరినాట్లు వేసేందుకు కొందరు మహిళా కూలీలు వ్యవసా
Read Moreఅరకొర నిధులతో నాణ్యమైన విద్య, వైద్యం సాధ్యమా?
తెలంగాణలో గత ఎనిమిదేండ్ల నుంచి బడ్జెట్ ను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతున్నది. ఇదే సమయంలో ప్రతి కుటుంబంపై అప్పు కూడా అదే స్థాయిలో పెరుగుత
Read More












