Aam Aadmi Party
ఢిల్లీ ప్రజలే బీజేపీకి సమాధానం చెప్తరు: కేజ్రీవాల్
ఢిల్లీలో బీజేపీ రిలీజ్ చేస్తున్న వీడియోలు, ఆప్ ప్రభుత్వం ఇచ్చిన 10 హామీలే ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ లో తీర్పు ఇస్తాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేప
Read Moreతీహార్ జైలు సూపరింటెండెంట్ తో మంత్రి సత్యేందర్ జైన్ సంభాషణ
ఢిల్లీ : ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్ గురించి రోజుకో వార్త బయటికొస్తోంది. మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. ఇవాళ ఏకంగా జైలు అధికారితో
Read Moreజైల్లో మంత్రికి చేసింది మసాజ్ కాదు ఫిజియోథెరపీ: కేజ్రీవాల్
ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీపై పెద
Read Moreమా అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసింది : మనీష్ సిసోడియా
గుజరాత్లోని సూరత్ ఈస్ట్ నుంచి బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరీవాలా నిన్నటి నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయారు. అతని అదృశ్యం వెనుక
Read Moreటికెట్ ఇస్తలేరని టవరెక్కిండు
టికెట్ ఇస్తలేరని టవరెక్కిండు ఢిల్లీ ఆప్ మాజీ కౌన్సిలర్ నిరసన న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్
Read Moreఆప్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసింహ సోలంకి బీజేపీకి రాజీనామా చేసి ఆమ్ ఆ
Read Moreహిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో గెలుపెవరిది?
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు శాసనసభఎన్నికల నగారా మోగింది. గుజరాత్ లో 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ అధికారంలో కొ
Read Moreగుజరాత్లో 32 వేల పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నయ్ : సిసోడియా
గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఎనిమిది నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తామని ఢిల్లీ ఉప మ
Read Moreఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని.. సీబీఐ, ఈడీ సెర్చ్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహార
Read Moreఐదో విడుత అభ్యర్థులను ప్రకటించిన ఆప్
ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భుజ్
Read Moreమరో ఆప్ లీడర్కు ఈడీ సమన్లు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దుర్గేష్ పాఠక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిం
Read Moreఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది
బీజేపీపై పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపణలు చండీగఢ్ : పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వాన్
Read Moreపోలీసుల సోదాలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లోని తమ పార్టీ ఆఫీసులో పోలీసులు జరిపిన తనిఖీలు చట్టవిరుద్ధమని, దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ పేర
Read More