acb

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ

Read More

ఏసీబీ పట్టుకుంటున్నా.. లంచాలు ఆగలె

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవినీతి బాగోతం సీఎం ఇలాకాలోనూ కనిపించని భయం ఏడాదిలో 20 మంది పట్టివేత.. అయినా తగ్గని కరప్షన్..! మెదక్ అడిషనల్‌ కలెక్టర్ అరె

Read More

కోటి 12 లక్షలు లంచానికి అగ్రిమెంట్.. 40 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ అడిషనల్ కలెక్టర్

తెలంగాణలో అవినీతి అధికారుల చిట్టా పెరిగిపోతుంది. కీసర తహశీల్దార్ నాగరాజు కేసు మరవకముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. భారీ మొత్తంలో

Read More

ఈఎస్​ఐ స్కామ్​లో 4.5 కోట్లు సీజ్​

రియల్​ ఎస్టేట్​లో నాగలక్ష్మితో కలిసి దేవికారాణి పెట్టుబడులు వ్యాపారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్న ఏసీబీ హైదరాబాద్​, వెలుగు: ఈఎస్​ఐలో మందుల స్కామ్​ప

Read More

ESI కుంభ‌కోణం కేసు.. 4 కోట్ల ఆస్తులు స్వాధీనం

హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ స్పీడ్ పెంచింది. కేసులో నిందితులుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన నాలుగు కోట్ల రూపాయ

Read More

నోరు తెరవని కీసర ఎమ్మార్వో నాగరాజు

ముగిసిన మాజీ తహసీల్దార్ మూడురోజుల కస్టడీ విచారణకు ఆయన సహకరించలేదన్న ఏసీబీ ఓ ఎంపీ ప్రమేయం ఉన్నట్లు డౌట్ హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర మండలం మా

Read More

లంచం కేసు.. లైట్ బాస్!

ఏసీబీ కేసులకు ఆఫీసర్లు భయపడ్త లేరు పైరవీలతోమళ్లీ ఉద్యోగాల్లో చేరుతున్నరు 65 శాతం మంది కేసుల నుంచి తప్పించుకుంటున్నరు ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇవ్వడంల

Read More

అవినీతి నిరోధక చ‌ర్య‌లు.. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు

అమరావతి: అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సోమ‌వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై ఎవ‌రైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయిం

Read More

కీసర MRO నాగరాజుతో పాటు మ‌రో ముగ్గురు నిందితుల అరెస్ట్

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా: 28 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ వ్యక్తుల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసి, రూ.1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్ఐ

అవినీతి చేప‌లు ఏసీబీకి చిక్కాయి. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు షాబాద్ సీఐ, ఏఎస్ఐ. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్ లో గురువారం సో

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన‌ విద్యాశాఖ అధికారులు

హైదరాబాద్: ‌రాష్ట్ర విద్యాశాఖలో అవినీతి చేప‌లు అడ్డంగా బుక్క‌య్యారు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంద

Read More