
accident
ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.. 17 వందల మంది కొట్టుపోయారు..
ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలిచివేసింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన రైలు ప్రమాదం మరొకటి ఉంది. ఈ రైలు ప్రమాదం 26 డిసెంబర్ 2004న, శ్
Read Moreఒడిశాకు ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మోడీ భువనేశ్వర్ చేరుకోనున్నారు రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అ
Read Moreమహారాష్ట్రలో విషాదం.. మరో ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి 11 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం స్టేట్ ట్రాన్స్ప
Read Moreడెత్ మిస్టరీ : మురికి కాలువలో సాప్ట్ వేర్ ఉద్యోగి డెడ్ బాడీ
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎస్.ఆర్.నగర్ లో ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మే 20వ తేదీ
Read Moreరాజేంద్రనగర్లో కారు బీభత్సం.. షాపుల్లోకి దూసుకెళ్లింది
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన హైదర్ గూడలో జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపు
Read More'అదృష్టాన్ని నమ్మని వారు తప్పక చూడండి'.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు తమ కష్టాన్ని నమ్ముకుని, అదృష్టాన్ని నమ్మని వారు, మరొకరు అదృష్టాన్ని నమ్ముకుని తదనుగుణంగా పనిచేసేవారు. కానీ కొం
Read Moreగుర్రపు స్వారీ చేస్తూ.. అనంత లోకాలకు మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్
మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ మరణించారు. ఏప్రిల్ 2న ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస
Read Moreహెటిరో ల్యాబ్స్లో ప్రమాదం.. విధినిర్వహణలో ఆపరేటర్ మృతి
కుత్భుల్లాపూర్ హెటిరో ల్యాబ్స్ లో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ప్రొడక్షన్ ఆపరేటర్ మృతి చెందాడు. ఈ రోజు ( మే3)న మధ్యాహ్నం 2.30
Read Moreనిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో నుజ్జు నుజ్జు
నిజామాబాద్ శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆట
Read Moreనిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read MoreTirumala : తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. మార్చి 11వ తేదీ ఉదయం తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఆర్టీసీ బస్సు.. మోకాళ్ల పర్వతం దగ్గర.. ముందు వెళుతున్న కారు
Read Moreరేవంత్ రెడ్డి కాన్వాయ్కు యాక్సిడెంట్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్ప
Read Moreడివైడర్ ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు.. ముగ్గురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర - యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు డివైడర్
Read More