
accident
బాధితుల గోడు విని ఏడ్చిన ఐఏఎస్
ఆమె ఒక ఐఏఎస్ అధికారిణి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని
Read Moreతిరుమలలో భక్తులకు తప్పిన ప్రమాదం
తిరుపతి: తిరుమల ప్రెస్ క్లబ్ సెంటర్ లో భక్తులకు పెను ప్రమాదం తప్పిపోయింది. భక్తులకు ఉచిత రవాణా సేవలు అందిస్తున్న టిటిడి ఉచిత బస్సుపై భారీ చెట్టు కూలిప
Read Moreఓవర్ స్పీడ్ తో కారు బోల్తా..స్పాట్ లోనే ఒకరు..
వికారాబాద్, వెలుగు: కారు బోల్తా పడి ఓ వ్యక్తి చనిపోగా.. నలుగురు గాయపడ్డ ఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన సందీ
Read Moreఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం
ఆదిబట్ల : ఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్ ను ఢీకొట్టడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత
Read Moreవానరానికి ఆటో డ్రైవర్ల అంత్యక్రియలు
ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వానరానికి ఆటో డ్రైవర్లు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాపురంలో చోటుచేసుకు
Read Moreనల్గొండ హిండిస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని హిండిస్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా.. పలువు
Read Moreమిర్యాలగూడ మండలంలో రోడ్డు ప్రమాదం
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామ శివార్లలో బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న సమాధిని ఢీకొట్టడంతో మేనమామ, మేనల్లుడ
Read Moreఘోర ప్రమాదం: క్రేన్ వైర్ తెగి ఐదుగురు కూలీల దుర్మరణం
నార్లాపూర్ పంప్హౌస్లో అర్ధరాత్రి తర్వాత ఘటన ఉదయం దాకా బయటకు పొక్కనియ్యని ఆఫీసర్లు సీక్రెట్గా ఉస్మానియాకు డె
Read Moreటోల్బూత్ ను ఢీకొట్టిన అంబులెన్స్..నలుగురు మృతి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి టోల్ బూత్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించార
Read Moreరోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి
మేఘాలయ: రాష్ట్రంలని షాన్ బంగ్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాప్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీన్ దయాళన్ మృతి చెందాడు. రా
Read Moreరోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్
దేవ్గఢ్: ఝార్ఖండ్ దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన టూరిస్టులందరినీ భారత వాయుసేన కాపాడింది. 45 గంటల పాటు కొ
Read Moreరోప్ వే ప్రమాదంలో ముగ్గురి మృతి
దేవ్గఢ్: ఝార్ఖండ్ లోని దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 40 మందిని భారత వాయుసేన రక్ష
Read More48 మంది టూరిస్టులు 19 గంటలు గాల్లోనే
ప్రమాదంలో ఇద్దరు, కాపాడుతుంటే ఇంకొకరు మృతి జార్ఖండ్లోని త్రికూట పర్వతాలపై ప్రమాదం రాంచీ: అది జార్ఖండ్లోని త్రికూట పర్వతాలపై ఉన్న రోప్
Read More