Andhra Pradesh
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం
విశాఖ: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు ఆర్థిక సాయం అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున చె
Read Moreశబరిమలకు హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో
Read Moreక్రికెట్ మ్యాచ్ చూస్తూ.. ఇండియా ఓటమితో సాఫ్ట్ వేర్ వేర్ ఉద్యోగికి గుండెపోటు
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం &
Read Moreవిశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం .. 40 బోట్లు అగ్నికి ఆహుతి
విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఒక బోటుతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మిగితా బోట్లకు వ్యాపించాయి. దీంతో &nb
Read Moreతెలంగాణ ఎలక్షన్స్ ఏపీలోనూ ప్రభావం చూపుతాయి : నాదెండ్ల
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి నుండి
Read Moreతుఫాన్ మిధిలీ ఎక్కడ ఉంది.. ఎటు వైపు వెళుతుంది.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా..?
తుఫాన్ మిధిలీ భీకరంగా మారుతుంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో.. ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. &nb
Read Moreఏపీలో కుల గణన షురూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుంచి కుల గణన ప్రారంభమైంది. ఈ సర్వేను రెండు రోజులపాటు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిం
Read Moreబంగాళాఖాతంలో తుఫాన్.. మిధిలీగా పేరు
ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవక
Read Moreఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి చెల్లుబోయిన
వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర కులగణనకు బుధవారం (నవంబర్15) శ్రీకారం చుట్టింది. రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ సమగ్
Read Moreఏపీకి వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
బంగాళాఖాతంలో నవంబర్ 15న నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16
Read Moreఅలెర్ట్: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేది నవంబర్ 15
జవహర్ నవోదయ విద్యాలయాల్లో( JNV) 2024-25 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తుల సవరణకు నవంబర్ 16,
Read Moreనిజాంపట్నం హార్బర్ లో తగలబడిన బోట్లు
ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెలుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. &nb
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో నవంబర్14వ తేదీ మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Read More












