Andhra Pradesh

 ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల?

రేపు సోనియా, రాహుల్, ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ లీడర్ల సమావేశం జనవరి ఫస్ట్ రోజు ప్రకటించే చాన్స్! వైఎస్సార్టీపీ విలీనంపైనే అదే రోజు  ప్రకటన?

Read More

కేఆర్ఎంబీ ఖజానా ఖాళీ .. ఈ నెల జీతాలిచ్చేందుకూ పైసల్లేవ్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) ఖజానా ఖాళీ అయ్యింది. బోర్డు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి జీతాలివ్వడానికి కూడ

Read More

క్రికెట్‌ మ్యాచ్‌లో ఘర్షణ..బాలుడి మృతి

అమరావతి: అప్పటివరకు వారంతా సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆట మధ్యలో తలెత్తిన చిన్న వివాదం బాలుడి మృతికి కారణమైంది. 14 ఏళ్ల బాలుడిని మరో బాలుడి బలంగా కొ

Read More

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది. ఆదివారం (డిసెంబర్ 24) మధ్యాహ్నం నుంచి గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైద

Read More

ఆంధ్రప్రదేశ్ లో క్యూరేటెడ్ లివింగ్ సొల్యూషన్స్ ప్రాజెక్ట్​

హైదరాబాద్​, వెలుగు :  దివ్యశ్రీ గ్రూప్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ కంపెనీకి చెందిన క్యూరేటెడ్ లివింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్  విశాఖపట్నంలోని

Read More

ఏపీలో సెంచరీ ప్లైబోర్డ్స్ ప్లాంట్‌‌ ప్రారంభం

న్యూఢిల్లీ : సెంచరీ ప్లైబోర్డ్స్​  ప్రైవేట్​ లిమిటెడ్​ ఏపీలోని బద్వేలులో  ఇంటిగ్రేటెడ్​ వుడ్​ ప్యానెల్​ మాన్యుఫాక్చరింగ్  ​ప్లాంటును ప్

Read More

జేడీ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ జైభారత్ నేషనల్ పార్టీ

తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీ నారాయణగా పేరుపొందిన మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు శుక్రవారం( డిసెంబర్ 22) ప్రకటి

Read More

వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు.. తిరుపతి కౌంటర్ల వద్ద భారీగా భక్తులు

వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టోకన్ల కోసం రాత్రి నుండే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.  తిరుమ‌లలోని క్యూ

Read More

సంక్రాంతి పండుగకు ఏపీకి 20 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్​, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీకి 20  ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారుల

Read More

సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు..హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి

హైదరాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ లోని పలు ప్రాంతాలకు సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.  కాకినాడ టౌ

Read More

నిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. డిసెంబర్ 20వ తేదీ నాటికి ద

Read More

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్‌ డే విషెస్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్

Read More

కరోనా : కేరళలో కొత్తగా 300 కేసులు.. ముగ్గురి మృతి

దేశంలో కరోనా కథ మళ్లీ మొదటికి వచ్చింది.  రోజురోజుకూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.  గడిచిన  24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కేసులు నమోదయ్య

Read More