Andhra Pradesh

ఏపీకి తుపాన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం డిసెంబర్ 3న తుఫానుగా మారనుంది. డిసెంబర్ 4 సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం, చెన్నై మధ్య మిచాంగ్ తీరం దాటుతుందని ఐఎం

Read More

సముద్రం మధ్యలో తగలబడిన బోటు

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప

Read More

సాగర్ డ్యాం దగ్గర హైటెన్షన్ : రెండు వైపుల మోహరించిన పోలీసులు

నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర రెండోరోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాంపై రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పహారా కంటిన్యూ అవుతోంది. &n

Read More

ముంచుకొస్తున్న తుఫాన్.. డిసెంబర్ 2న భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిని తీవ్ర అల్పపీడన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో డిసెంబర్ 2వ తేదీన తుఫానుగా మార

Read More

ఏపీలో 2024లో 20 సాధారణ సెలవులు.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్త

Read More

ఎన్నికలప్పుడే తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ వాడుకుంటుండు : రేవంత్‌ రెడ్డి

నాగార్జునసాగర్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి స్పందించారు.  నాగార్జునసాగర్‌ వద్ద జరిగింది ఓ వ్యూహాత

Read More

తెలంగాణలో ఎన్నికలు : ఏపీ ఉద్యోగులకు సెలవు

 తెలంగాణలో గురువారం (నవంబర్30) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు అందరికీ కాదని స్పష్టం

Read More

ఏపీలో ఎన్నికలు ఇప్పుడు లేవు... మరి ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్​ లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో  వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు.   విజయవాడలో జరిగిన

Read More

కార్తీక సోమవారం .. శ్రీశైలం కిటకిట

శ్రీశైలం, వెలుగు : కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భ్రమరాంబ మల్లికార్జునకు సోమవారం ఇష్టమైన రోజు కావడంతో ఏపీ, తె

Read More

విరిగిన పట్టా... తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఎక్కడంటే

 ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి.. తాజగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. తిరుపతి జిల్లా పూతలపట్ట

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 27వ తేదీన  దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ర

Read More

కార్తీక పౌర్ణమి : కిటకిటలాడుతున్న శివాలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తలు ఆలయాలకు పొటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర

Read More

ఏంటీ వైపరీత్యం : తమిళనాడు మునిగిపోతుంది.. మనకు చుక్క నీళ్లు లేవు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కోసం హోమాలు, యాగాలు చేస్తున్నారు. బంగాళాఖాతంలో పడుతున్న తుఫాన్లు సైతం వానలను కురిపించటం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రాజెక

Read More