Andhra Pradesh

నిజాంపట్నం హార్బర్ లో తగలబడిన బోట్లు

ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెలుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. &nb

Read More

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో నవంబర్14వ తేదీ మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Read More

ఊపిరి తీసిన ఈత సరదా.. - మున్నేరు వాగులో ముగ్గురు మృతి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  నందిగామ కీసర మునేరులో ఐదుగురు  యువకులు  సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

తిరుమల శ్రీవారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్ 12న దర్శించుకున్నారు.  ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో క

Read More

ఏపీ వర్సిటీల్లో 3,220 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడ

Read More

టీటీడీ సలహా కమిటీలో వనపర్తి యువకుడికి చోటు

వనపర్తి టౌన్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారు కమిటీ సభ్యుడిగా వనపర్తికి చెందిన అనూప్  చక్రవర్తి నియమితులయ్యారు. పలు స్వచ్ఛంద సంస్థలను న

Read More

గోదావరి, కావేరి అనుసంధానం .. ఇచ్చంపల్లి నుంచి వద్దు

తుపాకులగూడెం నుంచి నీళ్లు మళ్లించుకుంటే ఓకే  ఎన్​డబ్ల్యూడీఏ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ  గోదావరి-కావేరి లింకింగ్​కు 5 రాష్ట్రాలూ

Read More

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను 2023 నవంబర్ 30కి వాయిదా వేస్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. &n

Read More

ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, వెలుగు :  ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను వ్యతిరేకం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎలక్షన్ టైంలో నేతలు ఇచ్చే హామీలపై ఆ

Read More

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై  జస్టిస్&

Read More

కడుపున పుట్టిన బిడ్డ రా : కూతురును చంపేసిన తల్లి, అన్న

జీవిత గమనంలో అందరూ కోరుకునేది పరువు.. ప్రతిష్ట. అందరూ పరువుతో బతకాల్సిందే.. దానికి ఆర్థిక తారతమ్యాలు లేవు. మరి పరువు కోసం ఏమైనా చేయొచ్చా...? చేస్తారా.

Read More

తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా నుంచి పొగలు

విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్లే తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో బాణసంచా అంటుకొని పొగలు రావడం కలకలం రేపింది.  2023 నవంబర్ 06 వ తేదీన  విశాఖపట్న

Read More

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. గంటలోనే కాషన్ డిపాజిట్ రీఫండ్

నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే టీటీడీ పలు

Read More