Andhra Pradesh
విరిగిన పట్టా... తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఎక్కడంటే
ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి.. తాజగా ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. తిరుపతి జిల్లా పూతలపట్ట
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 27వ తేదీన దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ర
Read Moreకార్తీక పౌర్ణమి : కిటకిటలాడుతున్న శివాలయాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తలు ఆలయాలకు పొటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర
Read Moreఏంటీ వైపరీత్యం : తమిళనాడు మునిగిపోతుంది.. మనకు చుక్క నీళ్లు లేవు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కోసం హోమాలు, యాగాలు చేస్తున్నారు. బంగాళాఖాతంలో పడుతున్న తుఫాన్లు సైతం వానలను కురిపించటం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రాజెక
Read Moreవిశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం
విశాఖ: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు ఆర్థిక సాయం అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున చె
Read Moreశబరిమలకు హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో
Read Moreక్రికెట్ మ్యాచ్ చూస్తూ.. ఇండియా ఓటమితో సాఫ్ట్ వేర్ వేర్ ఉద్యోగికి గుండెపోటు
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం &
Read Moreవిశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం .. 40 బోట్లు అగ్నికి ఆహుతి
విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఒక బోటుతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మిగితా బోట్లకు వ్యాపించాయి. దీంతో &nb
Read Moreతెలంగాణ ఎలక్షన్స్ ఏపీలోనూ ప్రభావం చూపుతాయి : నాదెండ్ల
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి నుండి
Read Moreతుఫాన్ మిధిలీ ఎక్కడ ఉంది.. ఎటు వైపు వెళుతుంది.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా..?
తుఫాన్ మిధిలీ భీకరంగా మారుతుంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో.. ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. &nb
Read Moreఏపీలో కుల గణన షురూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుంచి కుల గణన ప్రారంభమైంది. ఈ సర్వేను రెండు రోజులపాటు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిం
Read Moreబంగాళాఖాతంలో తుఫాన్.. మిధిలీగా పేరు
ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవక
Read Moreఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి చెల్లుబోయిన
వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర కులగణనకు బుధవారం (నవంబర్15) శ్రీకారం చుట్టింది. రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ సమగ్
Read More












