ap news
ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఓటేసేందుకు నవంబర్ 30న సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు (నవంబర్ 30) సెలవు ప్రకటించింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు ఓటు వేసేందుకు అవకాశం
Read Moreఇన్నర్ రింగ్ రోడ్ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు ( నవంబర్ 29)విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ
Read Moreసుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. &nb
Read Moreతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక... నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 28 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించి
Read Moreచంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ...
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను ఈ రోజు ( నవంబర్ 28) సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్
Read Moreటీడీపీకి 175 నియోజకవర్గాలలో అభ్యర్ధులు ఉన్నారా?
టీడీపీ పార్టీ ప్రభుత్వంపై విషం కక్కుతుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 59 నియోజకవర్గాల్లో సామాజిక బస
Read Moreశ్రీశైలం నిండిపోయింది.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం
శ్రీశైలంలో కార్తీక మాసం రెండవ సోమవారంతోపాటు కార్తీక పౌర్ణమి కావడంతో ద్వాదశ జోతిర్లింగమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో రహదారిలో భా
Read Moreతెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ... పుణ్య స్నానాలు చేసి దీపాలు వదిలిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు కిటకిటలాడాయి. కార్తీకమాసం... సోమవారం... ( నవంబర్ 27) పౌర్ణమి శోభను సంతరించుకుంది. శివాలయాల్లో ఉదయం ను
Read Moreచంద్రబాబు, పవన్ పై అంబటి అదిరిపోయే పంచ్ లు
చంద్రబాబు, పవన్ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీక
Read Moreతిరుమలలో ప్రధాని మోదీ.. నవంబర్ 27న శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని
ప్రధాని మోదీ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి, తిరుమలలో ప్రధాని మోది రెండు రోజులు పర్యటించనున్నారు. రేపు ( నవంబర్ 27) తిరుమల శ్రీవారికి దర్శించుకో
Read Moreశ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. పాతాళగంగకు హారతి..
కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తీక
Read Moreలోకేష్ యువగళం మళ్లీ మొదలు.. ఎప్పుడంటే...
నారాలోకేష్ రేపటి నుంచి ( నవంబర్ 27) యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత అనివార్య పరిస్థితుల్లో సె
Read Moreశ్రీశైలం ఆలయ ప్రాంగణంలో 8 అడుగుల త్రాచుపాము కలకలం
శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో ఎనిమిది అడుగుల భారీ త్రాచు పాము కలకలం రేపింది. కార్తీకమాసం పౌర్ణమి గడియలు దగ్గర పడటంతో భారీ పోడవుగల పాము ఆలయ ప్రాంగణంలో
Read More