AP
కేంద్రంపైన, చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించిన :సీఎం రేవంత్
కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ పై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంపైన, ఏపీ సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి
Read Moreపాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేంద్రం అన్ని అనుమతులివ్వాలి: అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం
హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం అన్ని అనుమతులు ఇవ్వాలని తీర్మానం చేసింద
Read Moreతిరుమల భక్తులకు బిగ్ అలర్ట్: జనవరి 3న పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమల: కలియుగ దైవం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 2026, జనవరి 3న జరగనున్న పౌర్ణమి గరుడ
Read Moreతిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీ
Read Moreపదేండ్ల పాలనలో వందేండ్ల నష్టం.. కేసీఆర్, హరీశ్ వల్ల సాగు నీటిలో తెలంగాణకు తీరని అన్యాయం
కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు మేం 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నం దమ్ముంటే కేసీఆర్ అసెం
Read Moreకృష్ణా జలాల వాటాపై కేసీఆర్, హరీశ్ సంతకాలే తెలంగాణకు మరణశాసనం
బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి . కృష్ణా జలాల్లో కేసీఆర్, హరీశ్ రావు
Read Moreతిరుమలలో అట్టహాసంగా స్వర్ణరధోత్సవం.. అడుగడుగున భక్తుల కర్పూర నీరాజనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరధోత్సవం వేడుక అట్టహాసంగా జరిగింది. తిరుమాడవీధులలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగుతూ
Read Moreతిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారి దర్శనానికి క్యూకట్టిన వీఐపీలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ముందుగా అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. మ
Read Moreపెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఒత్తిడి..ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ, తమిళంలో గుర్తింపు పొందిన సీరియల్ నటి నందిని బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. తల
Read Moreనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టిన కారు.. నలుగురు హైదరాబాదీలు స్పాట్ డెడ్
అమరావతి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే చనిపో
Read Moreకృష్ణా నీళ్లు ఎక్కువ తోడుకున్నది ఏపీనే!..ఈ సీజన్లో ఇప్పటి వరకు 600 టీఎంసీల దాకా తరలింపు
ఈ వాటర్ ఇయర్లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే..
Read Moreఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్సోళ్లు..నీళ్లు, నిధులన్నీ వాళ్లకే ధారపోశారు: మంత్రి ఉత్తమ్
పాలమూరు ప్రాజెక్టులో 90% పనులు పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్లెందుకు రాలే? పదేండ్లలో ఎందుకు పాలమూరును పట్టించుకోలే కృష్ణా జలాల పంపిణీ
Read Moreజగన్ తో కుమ్మక్కైన కేసీఆర్.. కృష్ణానీళ్లు తాకట్టు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పదేండ్ల పాటు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ క
Read More












