AP

ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడుస్తున్నాయి.. పుకార్లు నమ్మొద్దు : ఏపీఎస్ ఆర్టీసీ

ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ క్రమంలో ఆందోళనలు జరుగుతున్నాయి.. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్ర

Read More

కృష్ణా బేసిన్​లో నీటిని తీసుకోకుండా ఏపీని కట్టడి చేయండి

హైదరాబాద్, వెలుగు : కృష్ణా బేసిన్​లో ఆంధ్రప్రదేశ్​ఇప్పటికే కోటాకు మించి నీళ్లు తరలించుకుందని, ఇకపై తీసుకోకుండా కట్టడి చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ

Read More

వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి.. 125 కిలోల సరుకు సీజ్

సిటీ మీదుగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్  గచ్చిబౌలి, వెలుగు : వైజాగ్ నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మాదాపూర్

Read More

గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను సెప్టెంబర్ 5న సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రద

Read More

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి భవనాలు తెలంగాణలో లేవు: తెలంగాణ గవర్నర్ తమిళి సై

అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో 3వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌం

Read More

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం రోజులు పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అనకాపల్లి తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ పనుల కారణంగా సెప్టెంబర్ 3 నుంచి 10 తేదీల మధ్య పలు రైళ్లను రద్దు చేశారు. మరి

Read More

తెలంగాణలో 100 సీట్లు గెలుస్తం: కేఏపాల్

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లకు ప్రజాశాంతి పార్టీ 100 స్థానాలు గెలుస్తుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు  కేఏపాల్.  నూటికి 60 నుంచి 70 శాత

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.  సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం)

Read More

తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది

తిరుమల అలిపిరి మార్గంలో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో అప్రమత్తమైన

Read More

బేబీ మూవీ తరహాలో విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమ ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివ

Read More

శ్రీశైలంలో భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో ఆలయ క్షేత్రంలో భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతా

Read More

నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం: మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి

నల్గొండ, వెలుగు: కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంతో  కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని  శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి

Read More

దండుపాళ్యం బ్యాచ్​కు వాలంటీర్లకు తేడా లేదు:పవన్​కల్యాణ్​

ఏపీలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్​కల్యాణ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్​కు, వాలంటీర్లకు తేడా ఏమీ లేదని పవన్​ అనడం

Read More