Bandi Sanjay
కేసీఆర్.. బెదిరిస్తే బెదరడానికి కుటుంబ పార్టీ అనుకున్నవా? : కిషన్రెడ్డి
తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీలంటే భయమెందుకని ప్రశ్న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: బండి సంజయ్ మూడు రోజుల బీజేపీ శిక్షణ శిబిరాలు
Read Moreశిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తం : బండి సంజయ్
ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడాన
Read Moreఇవాళ్టి నుంచి రాష్ట్రస్థాయి బీజేపీ నేతలకు శిక్షణా తరగతులు
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు జరగనున్నాయి. శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో మంగళవారం వరకు ఈ తరగతులు నిర్వహి
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
భైంసా,వెలుగు: నిర్మల్డీసీసీ మాజీ అధ్యక్షుడు పవార్రామారావు పటేల్ఈనెల 28న కాషాయ కండువా కప్పు కోనున్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర అధ
Read Moreకేసీఆర్ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది: బండి సంజయ్
కేసీఆర్ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది రోజూ మంది కొంపలు ముంచాలని చూస్తున్నరు కొందరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున
Read Moreకేసీఆర్ కుటుంబంలో కలహాలు : బండి సంజయ్
రాష్ట్రంలో టీఆర్ఎస్ దౌర్జన్యాలను సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో భౌతిక దాడులకు దిగుతున్నార
Read Moreమోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని
Read Moreనాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్
నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చ
Read Moreఅర్వింద్..ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్త: కవిత
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరు మార్చుకోకపోతే మెత్తగా తంతామని.. కొట్టికొట్టి చంపుతామని ఎ
Read Moreఅర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక
Read Moreటీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని
Read Moreకవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ క
Read Moreబీజేపీ జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని.. ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జ
Read More












