Bandi Sanjay

రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని టెంపుల్స్ గురించి మోడీ మాట్

Read More

కాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల

Read More

జన హోరుకు మోడీ ఫిదా..వారెవ్వా అంటూ..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మోడీ నామస్మరణతో మార్మోగింది. ఆయన ఎంట్రీ ఇస్తున్న  టైంలో సభ మోడీ నినాదాలతో హోరెత్తింది. ఆ హోరుకు మోడీ కూడా ఫిదా అయ్యాడ

Read More

కేసీఆర్ గడీని బద్దలుకొడ్తం

బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి మోడీ చేసిన సేవలను కొనియాడుతూ

Read More

కాషాయ కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్న

Read More

బీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్ల

Read More

మోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమయంలో టీఆర్ఎస్ కుట్రతోనే ఫ్లెక్సీలు పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  మోడీ ఫ్లెక్సీల్లో లేకున్నా ప్ర

Read More

టీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే రామరాజ్యం రావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకే జాతీయ నేతలు రాష్ట్ర

Read More

తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోంది

ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు,బ్యానర్లు పెట్టింద

Read More

ఎస్సీ వర్గీకరణ హామీ విషయంలో బీజేపీ మోసం చేసింది

MRPS  శాంతియుత ర్యాలీ ప్రారంభం MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. సికింద్రాబాద్ పార్శిగుట్టలోని MRPS

Read More

రాష్ట్రాన్ని దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది

హైదరాబాద్: కేసీఆర్ ముందు మోడీయిజం, ఈడీయిజం ఏవీ పనిచేయవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్

Read More

ప్రజల కోసం పనిచేసే మోడీ సేల్స్మెనే

ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేం

Read More

సభా వేదికపై 39 మంది ..

బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభా వేదికపై మొత్తం 39  మంది కూర్చోనున్నారు. ప్రధాని

Read More