Bandi Sanjay

కరోనాతో సహజీవనం చేయడం కాదు.. దాన్ని నియంత్రించాలి

సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షడిని చేయడం హర్షణీయం చంద్రబాబు మమ్మల్ని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి ఉత్తరం ఇచ్చారు నాయకులు చేతగాక కరోనాతో సహజీవనం చేద్దామంటున్నారు

Read More

ఫ‌లించిన‌ రాష్ట్ర బీజేపీ ప్ర‌య‌త్నం

150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. కావాలనే సీఎం టెలిమెట్రీ ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వం త

Read More

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు క‌లిసి దోచుకుంటున్న‌రు

పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న జీవో ఇస్తే.. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు రాష్ట్ర

Read More

పోతిరెడ్డిపాడు విస్తరణ ప్లాన్ తో ఇరకాటంలో సర్కార్​

కేసీఆర్​ స్పందించకనే జీవోదాక వచ్చిందన్న రైతులు పాలమూరు, నల్గొండ ప్రాంతాలుఎడారి అవుతాయన్న ఆందోళన ‘మౌనం’పై ప్రతిపక్షాల ఫైర్​ దీంతో కృష్ణాబోర్డుకు సర్కా

Read More

ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ దీక్ష

హైదరాబాద్, నల్గొండ, వెలుగు: ఏపీ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి, భారీగా నీటిని తరలించుకుపోయే ప్రయత్నంచేస్తున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడాన్ని నిర

Read More

వడ్లు కొనకుంటే రైతుల బతుకేంటా..?వాళ్లు లేకుంటే మీ బతుకేంటో..?

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చేతగాని తనం వల్లే రైతుల బతుకులు ఆగమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత

Read More

కేసీఆర్ క్వారంటైన్ ముఖ్య‌మంత్రి.. 6 సం.లుగా అందులోనే

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ . కేసీఆర్ క్వారంటైన్‌లో ఉన్నారని.. పేదలు ఇబ్బందు

Read More

త‌ప్పుడు కేసులు చూపిస్తూ త‌ప్పుదోవ ప‌ట్టించారు

తెలంగాణ స‌ర్కార్ పై బండి సంజ‌య్ ఫిర్యాదు కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి లేఖ‌ మరొక ఇంటర్‌ మినిస్టీరియల్ బృందాన్ని పంపిచాల‌ని అభ్య‌ర్థ‌న క‌రోనా వైర‌స్‌

Read More

ఆధారాలుంటే ఇవ్వండి.. చ‌ర్య‌లు తీసుకుంటాం: రేవంత్ వ్యాఖ్యలపై సంజయ్

కరీంనగర్: హైడ్రో క్లోరోక్విన్ మెడిసిన్ విష‌యంలో ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కరీంనగర్ ఎంపీ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బ

Read More

మిల్లర్లతో సర్కార్ కుమ్మక్కు..దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది

హైదరాబాద్, వెలుగు: రైస్ మిల్లర్లతో రాష్ట్ర సర్కార్​ కుమ్మక్కై దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తోందని, దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అడుగడుగునా మ

Read More

పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడటం లేదు: బండి సంజయ్

పొలిటికల్ మైలజ్ కోసం రైతు సమస్యలపై తాము మాట్లాడడం లేదని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్.  రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి

Read More

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలి

ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు రైతులకు మద్దతుగా చేపట్టిన ఉపవాస దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ

Read More